పింఛను పంపిణి 


అక్షరవిజన్ న్యూస్ -:  భీమిలి నియోజకవర్గం,పద్మనాభం మండలం , నర్సాపురం గ్రామ సచివాలయం సిబ్బందితో కలసి టిడిపి, జనసేన నాయకులు కార్యకర్తలు ప్రతి ఇంటికి వెళ్లి పింఛన్ కార్యక్రమాన్ని చేపట్టారు.ఈ సందర్బంగా టి.డి.పి ప్రెసిడెంట్ చెరకనా ఆదినారాయణ , వైస్ ప్రెసిడెంట్ రమణ , బూత్ ఇన్చార్జి తట్టకొట్టి శ్రీనివాసరావు , కన్వీనర్ కోరాడ శ్రీను , రేవళ్ళ రమణ కార్యదర్శి, ex ఎంపీటీసీ వళ్ళ సన్యాసిరావు తదితరులు పాల్గొన్నారు.          

రిపోర్టర్ -: రాజు 

Comments
Popular posts
నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే డా. కూచుకుళ్ల రాజేష్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన స్వామినారాయణ్ గురుకుల్ ప్రతినిధులు..
Image
01.*సోమనాధ్ ఆలయం*
Image
హిమాచలప్రదేశ్ లో ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొన్న విశాఖ శ్రీ శారదా పీఠం ఉత్తరాధికారి శ్రీశ్రీశ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి వారు
Image
51 శక్తి పీఠాలలో ఒక్కటైన సుర్కందా దేవి అమ్మవారిని దర్శించుకున్న విశాఖ శ్రీ శారదాపీఠాధిపతులు పరమ పూజ్య శ్రీశ్రీశ్రీ స్వరూపానందేంద్ర సరస్వతీ మహాస్వామివారు,,, ఉత్తర పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతీ స్వామివారు..
Image
Image